తెలంగాణ

పార్టీకి భారీ విరాళాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 21: టిఆర్‌ఎస్ 16వ ప్లీనరీ వేదికపై పార్టీ నేతలు ముగ్గురు భూరి విరాళాన్ని ప్రకటించారు. మల్కాజ్‌గిరి ఎంపి సిహెచ్ మల్లారెడ్డి, ఎమ్మెల్సీ, వక్ఫ్‌బోర్డు చైర్మన్ సలీం కోటి రూపాయాల చొప్పున విరాళాన్ని ప్రకటించి పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కెసిఆర్‌కు చెక్ అందజేశారు. అలాగే నల్లగొండ జిల్లాకు చెందిన పార్టీ నాయకుడు తేర చిన్నపరెడ్డి రూ. 25 లక్షల చెక్క్‌ను అందజేశారు. పార్టీకి పెద్ద మొత్తంలో విరాళం ప్రకటించిన నేతలకు కెసిఆర్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.