తెలంగాణ

పిజిటి, టిజిటిల ఎంపికకు 14న లిఖిత పరీక్ష

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 12: గురుకులాల్లో పిజిటి, టిజిటి ఎంపికకు ఈ నెల 14న తెలంగాణ పబ్లిక్ సర్వీసు కమిషన్ ఎంపిక పరీక్ష నిర్వహించనుంది. పరీక్ష ఉదయం 10 నుండి 12.30 వరకూ జరుగుతుంది. హెచ్‌ఎండిఎ పరిధిలో 51 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. మొత్తం 36,480 మంది అభ్యర్ధులు దరఖాస్తు చేశారు. అభ్యర్ధులకు ఇప్పటికే హాల్ టిక్కెట్లు జారీ చేశామని, అభ్యర్ధులు కనీసం గంట ముందు పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని అన్నారు.