తెలంగాణ

రాజీవ్ బీమా ఎత్తిపోతలకు రూ.2158 కోట్ల నిధులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 14: రాజీవ్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీం నిర్మాణానికి రూ. 2509.66 కోట్లను మంజూరు చేస్తూ రాష్ట్రప్రభుత్వం జీవో జారీచేసింది. ఈ మేరకు జీవో 40ను విడుదల చేసింది. ఈ ప్రాజెక్టు నిర్మాణానికి నిర్దేశించిన పరిమితులు, పని, నాణ్యతకు లోబడి ఇంతవరకు జరిగిన పనులకు నిధులు విడుదల చేస్తున్నట్లు జీవోలో పేర్కొన్నారు. ఈవిషయమై ఇంజనీర్ ఇన్ చీఫ్ తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా ప్రభుత్వం ఆదేశించింది.