తెలంగాణ

తెలంగాణలో గడీల పాలన!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హుస్నాబాద్, సెప్టెంబర్ 17: సోనియగాంధీ తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటిస్తే నేడు ముఖ్యమంత్రి కెసిఆర్ గడీల పాలన సాగిస్తుకులాల పేరుతో బీసీలను విడదీస్తు రాచరిక పాలన సాగిస్తున్నారని కాంగ్రెస్ నేత పొన్నం ప్రభాకర్ ఆరోపించారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి ఈ మధ్య ఏర్పాటు చేసిన బీసీలకు న్యాయం చేస్తానంటునే బలహీన వర్గాల ప్రజలను మోసం చేస్తు కులాల వారిగా గొల్లకురుమలకు గొర్లు,నాయిబ్రహ్మనులకు మం గలి షాపులు,చాకలి వారికి ఇస్ర్తీ పెట్టెలు ఇచ్చి తూ తూ మంత్రంగా బీసీలను విడదీస్తుఅయోమయానికి గురి చేస్తున్నారని అన్నారు. 7లక్షల మంది కురుమలకు 20లక్షల గొర్లు ఇచ్చి మిగిత వారికి ఎప్పుడు ఇస్తావని ప్రశ్నించారు. భూ ప్రక్షాలన పై ఎలాంటి అవకతవకలు జరగకుండ కాం గ్రేస్ పార్టీ రాష్ట్రంలో 1033గ్రామాల్లో కాంగ్రెస్ కార్యకర్తలు ప్రజలకు వెన్నంటి ఉండాలని మీతోపాటు ఎ ఐ సిసి నాయకులు కుంతీయా,రాష్టట్రి పిపిసి అధ్యక్షుడు ఉత్తంకుమార్‌రెడ్డి ,షబ్బీర్‌అలీ,జానారెడ్డితో కలిసి 9 జిల్లాలో సభలు సమావేశాలు నిర్వహించనున్నట్లు తెలిపారు.