తెలంగాణ
సికిందరాబాద్-కోఠి మార్గంలో 40 సర్వీసులకు జిపిఆర్ సర్వీస్
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Sunday, 5 November 2017
హైదరాబాద్, నవంబర్ 4: ఆర్టీసీ బస్సుల రాకపోకల సంబంధిన సమాచారం ప్రయాణికులకు ఎప్పటికప్పుడు తెలిసేలా కొత్త చర్యలు ప్రారంభించినట్టు రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పి మహేందర్రెడ్డి తెలిపారు. పెద్ద ఎల్ఈడీ స్క్రీన్ల ద్వారా ప్రయాణీకులకు బస్సులకు సంబంధించిన కచ్చితమైన సమాచారం తెలుస్తుందన్నారు. అంతే కాకుండా జీపీఆర్ సర్వీస్ ప్రయాణికులకు బస్సుల రాకపోకల వివరాలు పూర్తిగా తెలుస్తాయన్నారు. అదేవిధంగ సికిందరాబాద్-కోఠి మార్గంలో 40 సర్వీసులకు దీనిని ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నామని మంత్రి మహేందర్రెడ్డి తెలిపారు.