తెలంగాణ

అలంపురం జోగులాంబ ఆలయానికి ట్రస్టు బోర్డు సభ్యుల నియామకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 8: సుప్రసిద్ధ అలంపురం జోగలాంబ దేవాలయానికి అనువంశికేతర ట్రస్టు సభ్యులను నియమిస్తూ దేవాదాయశాఖ కార్యదర్శి ఎన్ శివశంకర్ బుధవారం ఉత్తర్వులు జారీ చేసారు. సభ్యులుగా గొల్ల వెంకటేశ్వర్లు (అలంపురం), ఎస్ రాఘవరెడ్డి (రాజోలు), ఎంజి కృష్ణ (ఇటిక్యాల), ఎ సత్యారెడ్డి (మానోపాడు), పి గిరిధర్‌రెడ్డి, పుప్పాల జయరామయ్య (ఇటిక్యాల), వి చంద్రుడు, జి సత్యనారాయణ, ఎం నిర్మల, లక్ష్మిదేవమ్మ (అలంపురం), బి రాదాకృష్ణ (అలంపురం), ఇ రవికుమార్ (ఉండవెల్లి), కె శైలజా (తార్నాక, హైదరాబాద్), బి తిరుపతిరెడ్డి (ఉండవెల్లి) ఉన్నారు. అర్చకుడు వి శ్రీకాంత్‌శర్మ ఎక్స్ ఆఫీసియో సభ్యుడిగా కొనసాగుతారని ఉత్తర్వులలో పేర్కొన్నారు.