తెలంగాణ

రాష్టప్రతిని కలిసిన అంధ విద్యార్థులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లగొండ, నవంబర్ 15: బాలల దినోత్సవం సందర్భంగా నల్లగొండ అంధుల పాఠశాల( డ్వాబ్) విద్యార్థులు, నిర్వాహకులు గురువారం భారత రాష్టప్రతి రాంనాథ్ కోవింద్‌ను కలిశారు. ఈ సందర్భంగా రాష్టప్రతికి వారు పుష్పగుచ్చం, పెన్నును బహూకరించారు. అందుకు ప్రతిగా రాష్టప్రతి వారి యోగక్షేమాలను అడిగి స్వీట్లు అందించారు. డ్వాబ్ సంస్థ ప్రధాన కార్యదర్శి జే.చొక్కారావు ఈ సందర్భంగా అంధ విద్యార్థుల సంక్షేమానికి తీసుకోవాల్సిన చర్యలపై వినతి పత్రం రాష్టప్రతికి అందజేశారు. అంధుల పాఠశాల సిబ్బంది విద్యార్థినులు అంజలి, వైష్ణవి, నాగసాయిరెడ్డి, గణేష, నితిన్ పాల్గొన్నారు.