తెలంగాణ

పెళ్లి వ్యాన్ బోల్తా: అయిదుగురు మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రంగారెడ్డి: పెళ్లి బృందంతో వెళుతున్న వ్యాన్ రంగారెడ్డి మండలం పరిగి వద్ద బుధవారం ఉదయం బోల్తాపడగా అయిదుగురు మరణించారు. 25 మంది గాయపడ్డారు. సంఘటన స్థలంలో ఇద్దరు ప్రాణాలు కోల్పోగా, ఆస్పత్రిలో చికిత్స అందిస్తుండగా ముగ్గురు మృతి చెందారు. క్షతగాత్రులను పరిగి ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించారు. వికారాబాద్ మండలం ద్యాచారం నుంచి వీరు మహబూబ్‌నగర్ జిల్లా ఉత్తరాసుపల్లి వెళ్తుండగా ఈ దుర్ఘటన జరిగింది.