తెలంగాణ

దేశానికి సుస్థిర అభివృద్ధి అవసరం:ఉప రాష్టప్రతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: దేశానికి సుస్థిర అభివృద్ధి అవసరమని ఉప రాష్టప్రతి వెంకయ్యనాయుడు అన్నారు. ఆయన శనివారంనాడు ఇప్లూ (ఆంగ్ల,విదేశీ భాషల విశ్వవిద్యాలయ) వజ్రోత్సవాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు ఆదాయాన్ని పెంచేందుకు వ్యవసాయ రంగంలో విస్తత్ర పరిశోధనలు జరగాల్సిన అవసరం ఉందని అన్నారు. అలాగే మహిళా సాధికారిత, నిరుద్యోగం, విద్యపై లోతైన చర్చ జరగాలని అన్నారు.