తెలంగాణ

భూ నిర్వాసితులకు మద్దతుగా 27 నుంచి దీక్ష

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెదక్: మల్లన్నసాగర్ భూ నిర్వాసితుల డిమాండ్లకు మద్దతుగా ఈ నెల 27 నుంచి 72 గంటల నిరాహార దీక్ష చేస్తామని కాంగ్రెస్ నేత వి.హనుమంతరావు తెలిపారు. భూ నిర్వాసితులకు న్యాయమైన రీతిలో నష్టపరిహారం చెల్లించి అన్ని సౌకర్యాలను అందించాలన్నారు. కాగా, ప్రభుత్వ నిధులు కొల్లగొట్టేందుకే తెలంగాణ మంత్రులు ప్రాజెక్టుల రీ-డిజైనింగ్ పేరుతో హడావుడి చేస్తున్నారని ఆరోపించారు. అక్రమ సంపాదనకు ఆశపడే కొందరు ఎమ్మెల్యేలు తెరాసలో చేరుతున్నారని ఆయన వ్యాఖ్యానించారు.