తెలంగాణ

ఓటు హక్కు వినియోగించుకున్న కడియం, ఎర్రబెల్లి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరంగల్‌: వరంగల్ లోక్‌సభ ఉప ఎన్నిక పోలింగ్‌ కొనసాగుతోంది. తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి వడ్డేపల్లిలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. రాజ్యసభ సభ్యుడు రాపోలు ఆనందభాస్కర్‌ దంపతులు కొడకండ్ల పోలింగ్‌ కేంద్రంలో ఓటు వేశారు.పర్వతగిరిలోని పోలింగ్‌ కేంద్రంలో తెలంగాణ తెదేపా శాసనసభాపక్షనేత ఎర్రబెల్లి దయాకర్‌రావు ఓటు హక్కు వినియోగించుకున్నారు.