తెలంగాణ

కలుషితనీరు తాగి 140 మందికి అస్వస్థత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సికింద్రాబాద్: చిలకలగూడ రైల్వేక్వార్టర్స్ లో మంగళవారం కలుషిత నీరు తాగి 140 మంది అస్వస్థతకు గురయ్యారు. ఇందులో 40 మంది చిన్నారులు కూడా ఉన్నారు. కలుషిత నీరు తాగిన వీరికి వాంతులు, విరేచనాలు అయ్యాయి. బాధితులను మెట్టుగూడ రైల్వే ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.