తెలంగాణ

మోదీ పర్యటన సక్సెస్‌కు సుదర్శనయాగం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: ప్రధాని హోదాలో తొలిసారిగా తెలంగాణ రాష్ట్రానికి వస్తున్న నరేంద్ర మోదీ పర్యటన విజయవంతం కావాలని ఆకాంక్షిస్తూ బిజెపి నేతలు ఎల్‌బి స్టేడియంలో గురువారం సుదర్శనయాగం నిర్వహించారు. ఈనెల 7న వస్తున్న మోదీ గజ్వేల్‌లో మిషన్ భగీరథను, రామగుండం ఎరువుల కర్మాగారాన్ని ప్రారంభిస్తారు. ఆ తర్వాత ఎల్‌బి స్టేడియంలో జరిగే సభలో పాల్గొంటారు. సుదర్శనయాగానికి తెలంగాణ బిజెపి అధ్యక్షుడు లక్ష్మణ్, ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, ఇతర నేతలు హాజరయ్యారు.