తెలంగాణ

విష గుళికలు తిని 40 జింకలు మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబ్‌నగర్ : మహబూబ్‌నగర్ జిల్లా పెబ్బేరు మండలం గుమ్మడంలో రైతులు పెట్టిన విషం గుళికలు తిని 40 జింకలు చనిపోయాయి. మొక్కజొన్న పంటను పురుగుల బారి నుంచి రక్షించుకునేందుకు కొందరు రైతులు మొదళ్ల వద్ద శుక్రవారం రాత్రి విషం గుళికలను చల్లారు. సమీపంలోని అటవీప్రాంతం నుంచి వచ్చిన జింకలు గడ్డితోపాటు గుళికలను కూడా తినేశాయి. విష ప్రభావానికి లోనై దాదాపు నలబై జింకలు చనిపోయాయి. స్థానికులు అటవీ అధికారులకు శనివారం ఉదయం సమాచారం అందించారు.