తెలంగాణ
ఎటిఎంలో నగదు చోరీ
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Wednesday, 23 March 2016
హైదరాబాద్: రామాయంపేట మండలం నిజాంపేటలో మంగళవారం అర్ధరాత్రి కొందరు దుండగులు ఇండిక్యాష్ సంస్థకు చెందిన ఏటిఎంను ధ్వంసం చేసి నగదు తీసుకుపోయారు. సమాచారం తెలిసిన వెంటనే పోలీసులు అక్కడికి చేరుకుని ఏటిఎం కేంద్రం వద్ద దుండగులు బీభత్సం సృష్టించినట్లు కనుగొన్నారు.