తెలంగాణ
తెరాసలో చేరిన మక్తల్ ఎమ్మెల్యే
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Wednesday, 13 April 2016
హైదరాబాద్: మహబూబ్నగర్ జిల్లా మక్తల్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న కాంగ్రెస్ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి బుధవారం తెలంగాణ సిఎం కెసిఆర్ సమక్షంలో తెరాసలో చేరారు. సిఎం క్యాంప్ ఆఫీసులో కెసిఆర్ను కలిశాక తాను కాంగ్రెస్కు రాజీనామా చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. మాజీ మంత్రి, కాంగ్రెస్ ఎమ్మెల్యే డికె అరుణకు సోదరుడైన రామ్మోహన్ రెడ్డి తాను స్వచ్ఛందంగానే తెరాసలో చేరానని, తనపై ఎలాంటి ఒత్తిళ్లు లేవని అన్నారు. తన సోదరి అరుణ తెరాసలో చేరతారని తాను భావించడం లేదన్నారు.