తెలంగాణ
మంత్రి బొత్సకు సమన్లు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Friday, 23 August 2019
హైదరాబాద్: దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో జరిగిన ఫోక్స్ వ్యాగిన్ కుంభకోణం కేసుకు సంబంధించి మంత్రి బొత్స సత్యనారాయణకు సమన్లు జారీ అయ్యాయి. నాంపల్లిలోని సీబీఐ కోర్టు ఈ సమన్లు జారీ చేసింది. వచ్చేనెల 12న హాజరుకావాలని న్యాయస్థానం సూచించింది. వైఎస్ సర్కార్లో బొత్స పరిశ్రమ శాఖ మంత్రిగా ఉన్నారు. ఈ కేసులో ఆయన కీలక సాక్షిగా ఉన్నారు.