రంగారెడ్డి
ప్రభుత్వం తలవంచక తప్పదు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Wednesday, 13 November 2019
మహేశ్వరం, నవంబర్ 12: ఆర్టీసీ కార్మికుల న్యాయమైన పోరాటంలో తెలంగాణ ప్రభుత్వం తలవంచక తప్పదని మాజీ ఎంపీ కొండా విశే్వశ్వర్రెడ్డి హెచ్చరించారు. మహేశ్వరంలో 39 రోజులుగా నిరవధిక సమ్మె చేస్తున్న ఆర్టీసీ కార్మికుల శిబిరానికి మద్దతు పలికి ప్రసంగించారు. మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ ఇన్చార్జి దేప భాస్కర్ రెడ్డి, అధికార ప్రతినిధి సంకేపల్లి సుధీర్ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు కాకి ఈశ్వర్, చిగురింత నర్సింహా రెడ్డి, కృష్ణ నాయక్, భూపాల్ రెడ్డి పాల్గొన్నారు.