తెలంగాణ

ఉద్యోగాల పేరిట మోసం: బాధితుల ఆందోళన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: రైల్వేశాఖలో ఉద్యోగాల పేరిట 7లక్షల రూపాయల చొప్పున వసూలు చేసి మోసగించిన దంపతులపై పోలీసులు చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలని బాధితులు ఆందోళన చేపట్టారు. మేడిపల్లిలో ఉంటున్న మహ్మద్ హమీద్, అర్షియా బేగం దంపతులు ఉద్యోగాలిప్పిస్తామని భారీగా డబ్బులు వసూలు చేశారు. డబ్బులు చెల్లించిన యువకులు గట్టిగా అడిగితే ఆ దంపతులు పొంతన లేని సమాధానాలు చెబుతున్నారు. దీంతో హమీద్ ఇంటి వద్ద సోమవారం నాడు బాధితలు ఆందోళన చేపట్టారు.