తెలంగాణ
వైకాపా ఆఫీసు ముట్టడికి విద్యార్థుల యత్నం
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Monday, 16 May 2016
హైదరాబాద్: తెలంగాణలో ఇరిగేషన్ ప్రాజెక్టుల వల్ల రాయలసీమకు అన్యాయం జరుగుతోందంటూ వైకాపా అధినేత జగన్ కర్నూలులో మూడురోజుల జలదీక్ష ప్రారంభించడంపై ఓయు విద్యార్థి జెఎసి, తెలంగాణ నవనిర్మాణ విద్యార్థి సేన కార్యకర్తలు నిరసన వ్యక్తం చేశారు. నగరంలోని లోటస్పాండ్ వద్ద వైకాపా కార్యాలయాన్ని ముట్టడించేందుకు సోమవారం మధ్యాహ్నం వారు ప్రయత్నించారు. వెంటనే పోలీసులు జోక్యం చేసుకుని కొంతమంది ఆందోళనకారులను అరెస్టు చేశారు.