ఆంధ్రప్రదేశ్‌

లంచం తీసుకుంటూ పట్టుబడ్డ ఆర్.ఐ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతపురం: పట్టాదారు పాస్ పుస్తకం ఇచ్చేందుకు ఓ రైతు నుంచి మూడువేల రూపాయలు లంచం తీసుకుంటుండగా బ్రహ్మసముద్రం తహశీల్దార్ కార్యాలయంలో రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ వెంకటేశులును ఎసిబి అధికారులు మంగళవారం పట్టుకున్నారు. నిందితుడిని ఎసిబి కోర్టులో హాజరు పరచనున్నట్లు అధికారులు తెలిపారు.