అదిలాబాద్
కుభీర్ మార్కెట్ కమిటీ చైర్మన్గా తూము లక్ష్మి నియామకం
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Friday, 17 June 2016
కుభీర్, జూన్ 17: కుభీర్ మార్కెట్ కమిటీ చైర్మన్గా పార్డి (బి) గ్రామానికి చెందిన తూము లక్ష్మిబాయి నియామతులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం నుండి ఉత్తర్వులు వెలువడ్డాయి. వైస్ చైర్మన్గా దొంతుల గంగాధర్, డైరెక్టర్లుగా ఎండి ఇక్రమొద్దిన్, మల్లారెడ్డి, జాదవ్ కైలాస్సింగ్, సూర్యవంశీ బాపురావు, బాబా, సంతోష్, ఎ.సాయినాథ్ నియామకం జరిగింది. ఒకటి రెండు రోజుల్లో అధికారికంగా ప్రకటన వెలువడే అవకాశం ఉంది.