ఆంధ్రప్రదేశ్‌

విశాఖలో అగ్రిగోల్డ్ బాధితుల ధర్నా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖ: డిపాజిట్లను తీసుకుని వేలాది కోట్ల రూపాయల మేరకు బకాయి పడ్డ అగ్రిగోల్డ్ మోసాలపై సమగ్ర దర్యాప్తు జరిపి, తమకు నష్టపరిహారం చెల్లించాలని బాధితులు సోమవారం ఇక్కడి కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా ప్రారంభించారు. ఉత్తరాంధ్ర పొలిటికల్ జెఎసి ఆధ్వర్యంలో ఈ ఆందోళన కార్యక్రమం జరిగింది.