రాష్ట్రీయం
అగ్రిగోల్డ్ ఆస్తుల వేలానికి హైకోర్టు ఆదేశం
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Thursday, 31 December 2015
హైదరాబాద్ : అగ్రిగోల్డ్ ఆస్తులను ఫిబ్రవరిలో వేలం వేయాల్సిందిగా హైకోర్టు ఆదేశించింది. గురువారంనాడు అగ్రిగోల్డ్ కేసు విచారణ సందర్భంగా ఆరు ఆస్తులను వేలం వేయాల్సిందిగా ఆదేశించింది. నిందితులను ఎందుకు అరెస్టు చేయటంలేదని ప్రశ్నించగా విచారణకు సహకరిస్తున్నారని సీఐడీ తెలిపింది.