ఆంధ్రప్రదేశ్
జూన్ 27లోగా అమరావతికి వెళ్లాల్సిందే
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Wednesday, 25 May 2016
విజయవాడ: వచ్చే నెల 27లోగా ప్రభుత్వ ఉద్యోగులంతా అమరావతికి తరలివెళ్లాలని ఎపి సర్కారు తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. కార్యాలయాల తరలింపు కోసం ప్రభుత్వ లేదా ప్రైవేటు భవనాలను అనే్వషించాలని, వాటి అద్దెలను కృష్ణా, గుంటూరు కలెక్టర్లు నిర్ణయిస్తారని, కనీసం మూడేళ్ల కాలానికి భవనాలను లీజుకు తీసుకోవాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. జూన్ 27 నాటికి ఉద్యోగులు, కార్యాలయాల తరలింపు ప్రక్రియ మొత్తం పూర్తిచేయాలని ఆదేశించారు.