ఆంధ్రప్రదేశ్‌

లారీని ఢీకొన్న అంబులెన్స్‌ : ఇద్దరి మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్నూలు: సోమవారం ఉదయం కర్నూలు వెంకన్న బావి వద్ద కర్ణాటక రాష్ట్రానికి చెందిన అంబులెన్స్‌ అంబులెన్స్‌ టైరు పంక్చర్‌ కావడంతో ఒక్కసారిగా అదుపుతప్పి రోడ్డు అవతలి వైపు ఉన్న లారీని లారీని ఢీకొంది. అంబులెన్స్‌లో ఉన్న ఇద్దరు మృతి చెందారు. లారీ డ్రైవర్‌, క్లీనర్‌కు గాయాలయ్యాయి. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం కర్నూలు ప్రభుత్వాసుపత్రికి తరలించారు.