ఆంధ్రప్రదేశ్
పశువైద్య పట్ట్భద్రులకు ఉపాధి కల్పించాలి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Wednesday, 18 April 2018
విజయవాడ, ఏప్రిల్ 17: రాష్ట్రంలో గ్రామీణ పశువైద్య యూనిట్లను పశు వైద్యశాలలుగా ఉన్నతీకరించి నిరుద్యోగులుగా ఉన్న 500 మంది పశువైద్య పట్ట్భద్రులకు అవకాశం కల్పించాలంటూ ఏపీసీసీ అధ్యక్షుడు ఎన్.రఘువీరారెడ్డి మంగళవారం సీఎం చంద్రబాబు నాయుడికి బహిరంగ లేఖ రాశారు. ప్రస్తుతం పశు వైద్యశాలలను పారా మెడికల్ స్ట్ఫాతో నిర్వహిస్తున్నారని, ఇది సరికాదన్నారు. కేవలం రూ.30 కోట్లు ఖర్చు చేస్తే పరిష్కారమయ్యే ఈ సమస్యని ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారని రఘువీరా ప్రశ్నించారు.