ఆంధ్రప్రదేశ్‌

బాలుడి గొంతు కోసిన ఉన్మాది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కావలి, జూలై 2: నెల్లూరు జిల్లా కావలి పట్టణంలోని వైకుంఠపురానికి చెందిన 9వ తరగతి చదువుతున్న మాకన సాయి అనే బాలుడిని వారి కుటుంబానికి పరిచయస్తుడైన ఓ వ్యక్తి ఉన్మాదిగా మారి బాలుడు చదువుతున్న పాఠశాల వద్దే గొంతు కోసి హతమార్చేందుకు యత్నించిన సంఘటన శనివారం సాయంత్రం జరిగింది. తల్లితోపాటు గాయపడ్డ బాలుడు, పోలీసులు తెలిపిన వివరాల మేరకు ఈ ఘాతుకానికి పాల్పడింది మహేష్ అనే వ్యక్తి అని చెప్తుండగా, సుమారు మూడు గంటల ప్రాంతంలో పాఠశాల వద్దకు వచ్చి నిర్వాహకుల అనుమతితో బాలుడిని ఓ సన్నపాటి బజారులోకి తీసుకెళ్లి ఒక్కసారిగా బ్లేడ్ లాంటి పదునైన ఆయుధంతో బాలుడి గొంతు, మెడ భాగంలో తీవ్రంగా గాయపర్చాడు. దీంతో బాలుడు పెద్దగా కేకలు వేయడంతో అతను పారిపోగా, స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు.