రాష్ట్రీయం

ఏపీలో అవినీతి పాలన: వామపక్ష నేతలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ: సవాళ్లు, ప్రతిసవాళ్లతో నవ నిర్మాణ దీక్షలు జరుగుతున్నాయని ,టీడీపీ రాజకీయం చేస్తోందని సీపీఎం, సీపీఐ నేతలు మధు, రామకృష్ణ విమర్శించారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ దీక్షల పేరుతో ఇతర పార్టీలపై దుమ్మెత్తిపోస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు నాలుగేళ్ల పాలనపై చార్జిషీట్ పెడతామని తెలిపారు. ఏపీలో అవినీతి పాలన సాగుతోందని మధు, రామకృష్ణ ఆరోపించారు.