ఆంధ్రప్రదేశ్‌

కోస్తా అగ్నిగుండం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, జూన్ 14: కోస్తా జిల్లాలు గురువారం అగ్నిగుండంగా మారాయి. కోస్తాలోని అనేక ప్రాంతాల్లో గురువారం 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. చాలా చోట్ల రెండు నుంచి మూడు డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈ సీజన్‌లో తొలిసారిగా విశాఖలో 40 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్టు విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం అధికారులు గురువారం రాత్రి తెలియచేశారు. ఇక దక్షిణ కోస్తాలోని మచిలీపట్నంలో 40, ఒంగోలులో 41, బాపట్లలో 41 డిగ్రీలు, ఉత్తర కోస్తాలోని కాకినాడలో 39 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.