ఆంధ్రప్రదేశ్‌

త్వరలో పదోన్నతులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, నవంబర్ 8: రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు మూడు వేల మందికిపైగా ఉన్న ప్రభుత్వ జూనియర్ కళాశాలల అధ్యాపకులు, ఫిజికల్ డైరెక్టర్‌లు, లైబ్రేరియన్‌లకు త్వరలో పదోన్నతులు లభించనున్నాయి. దీనికి సంబంధించి జోన్‌ల వారీ, సబ్జెక్టుల వారీ తగిన అర్హతలుగల వారితో సీనియారిటీ జాబితా తయారు చేయాలంటూ ఇంటర్మిడియేట్ విద్యాశాఖ కమిషనర్ గురువారం మెమో సీరియల్ నెం సీరియర్ 11-2/ ప్రమోషన్/ జీడీసీ / 2018 ద్వారా ఆదేశాలు జారీ చేసినట్లు ఉపాధ్యాయ సంఘాల నేతలు తెలిపారు