ఆంధ్రప్రదేశ్‌

శివగంగ మఠాధిపతి మృతికి సీఎం సంతాపం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జనవరి 21: తుముకూరు శివగంగ మఠాధిపతి శివకుమార స్వామిజీ మృతిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంతాపం వ్యక్తం చేశారు. మానవతా పరిమళాలు వెదజల్లి ఆధ్యాత్మికతకు కొత్త ఆర్ధం ఆవిష్కరించారంటూ నివాళులు అర్పించారు. కుల, మతాలకు అతీతంగా అందరి మనసులు గెలిచిన స్వామీజీగా అభివర్ణించారు.