ఆంధ్రప్రదేశ్
మండలి చైర్మన్ ఎన్నికకు నేడు నోటిఫికేషన్
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Wednesday, 6 February 2019
విజయవాడ, ఫిబ్రవరి 5: రాష్ట్ర శాసన మండలి చైర్మన్ ఎన్నికకు సంబంధించి ఈ నెల 6వ తేదీన నోటిఫికేషన్ జారీ చేయనున్నారు. ఆ రోజే నామినేషన్లను స్వీకరణ, పరిశీలన ఉంటుంది. 7న చైర్మన్ను అధికారికంగా ఎన్నికైనట్లు ప్రకటిస్తారు. ఎమ్మెల్సీ షరీఫ్ను చైర్మన్గా ఏకగ్రీవంగా ఎన్నుకోనున్నారు. 7న 11 గంటలకు ఆయన బాధ్యతలు స్వీకరిస్తారు.