ఆంధ్రప్రదేశ్‌

‘నిర్భయ’ పథకానికి నిధులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఫిబ్రవరి 18: నిర్భయ పథకం కింద బాధితులకు నష్టపరిహారం చెల్లించేందుకు వీలుగా రూ. 6.62 కోట్ల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిందని హోం శాఖ కార్యదర్శి అనూరాధ తెలిపారు. హింసకు గురైన మహిళలు, బాలికలు ఈ పరిహారం కోసం జిల్లా కోర్టుల్లోని న్యాయ సేవా అథారిటీని సంప్రదించాలని సూచించారు. బాధితులు అవసరమైన డాక్యుమెంట్ల కోసం సంబంధిత పోలీస్ స్టేషన్లలో సంప్రదించాలని తెలిపారు.