ఆంధ్రప్రదేశ్‌

‘వారివి శవ రాజకీయాలు’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, ఫిబ్రవరి 20: పోలీసులు ప్రాణాలు రక్షించేందుకే ఉన్నారని, కొండవీడులో రైతు కోటయ్యను కాపాడటానికి పోలీసులు అన్నివిధాలా ప్రయత్నించినా, వైసీపీ, బీజేపీ శవ రాజకీయాలు చేస్తున్నాయని ఉప ముఖ్యమంత్రి, హోంమంత్రి చినరాజప్ప పేర్కొన్నారు.
ఫ్లై ఓవర్ బ్రిడ్జి శంకుస్థాపనకు బుధవారం తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడారు. రైతు కోటయ్యను కాపాడటానికి పోలీసులు ఎలా ప్రయత్నించారో దృశ్యాలు చూడొచ్చన్నారు. రైతు కోటయ్య మృతిని ఆసరాగా చేసుకుని వైసీపీ, బీజేపీ శవ రాజకీయాలు చేస్తున్నాయని ఆరోపించారు.