ఆంధ్రప్రదేశ్‌

జాలర్ల వలలో రాకాసి చేప

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అచ్చంపేట, ఆగస్టు 28: గుంటూరు జిల్లా అచ్చంపేట మండలం తాడువాయి కృష్ణా రేవులో జాలర్ల వలకు రాకాసిచేప దొరికింది. ఈ చేప శరీరంపై అన్నీ ముళ్లే కనిపిస్తున్నాయి. ఇలాంటి రకం చేపలు సాధారణంగా కృష్ణా నదిలో ఉండవని జాలర్లు చెబుతున్నారు. గోదావరి నదీ జలాల్లోనే ఇవి జీవిస్తాయని వివరించారు. పట్టిసీమ నీళ్ల ద్వారా ఈ రకం చేపలు కృష్ణానదిలో ప్రవేశించి ఉండవచ్చని వారు చెబుతున్నారు.