ఆంధ్రప్రదేశ్
సీఎం జగన్తో బ్రిటిష్ కౌన్సిల్ డైరెక్టర్ భేటీ
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Wednesday, 29 January 2020
అమరావతి: ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమం బోధనపై ప్రభుత్వం కసరత్తు జరుపుతోంది. ఇందులో భాగంగా బ్రిటీష్ కౌన్సిల్ దక్షిణ భారత రీజియన్ డైరెక్టర్ జనక పుష్పనాథన్, ఇంగ్లీష్ అండ్ స్కిల్స్ విభాగాధిపతి అను థంపి మంగళవారం తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డితో భేటీ అయ్యారు. ఇంగ్లీష్ మీడియంపై వారితో కొద్దిసేపు ముఖ్యమంత్రి చర్చించారు.
*చిత్రం...సీఎం జగన్తో భేటీ అయిన బ్రిటిష్ కౌన్సిల్ డైరెక్టర్ జనక పుష్పనాథన్