ఆంధ్రప్రదేశ్‌

శ్రీశైలం ప్రాజెక్టుకు భద్రత పెంపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్నూలు, సెప్టెంబర్ 30: ఉగ్రవాద దాడులు జరుగవచ్చన్న హెచ్చరికల నేపధ్యంలో శ్రీశైలం ప్రాజెక్టు వద్ద భద్రతను మరింత పటిష్టం చేశారు. ఈ మేరకు జిల్లా పోలీసు యంత్రాంగానికి రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది. భారత్, పాకిస్తాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపధ్యంలో ఉగ్రదాడులకు ఎలాంటి ఆస్కారం ఇవ్వకుండా ఉండేందుకు ముందస్తు చర్యల్లో భాగంగా భద్రత మరింత పెంచాలని ఆదేశాలందాయి.