ఆంధ్రప్రదేశ్‌

ఆ నల్లధనం ఎవరిదో తేల్చాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, అక్టోబర్ 17: హైదరాబాద్‌లో కొద్దిరోజుల క్రితం వెలుగుచూసిన రూ.10వేల కోట్ల నల్లధనం ఎవరిదో జగన్మోహనరెడ్డి తేల్చిచెప్పాలని టిడిపి నేత పయ్యావుల కేశవ్ డిమాండ్ చేశారు. సోమవారం కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. దీనిపై వారం రోజులుగా ఆసక్తికరమైన చర్చ జరుగుతోందని, ఆ నల్లధనం ఎవరిదనే ప్రస్తావన రాగానే జగన్ భుజాలు తడుముకుంటున్నారని ఆయన విమర్శించారు.