ఆంధ్రప్రదేశ్
కొనసాగుతున్న అల్పపీడనద్రోణి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Tuesday, 29 March 2016
విశాఖపట్నం, మార్చి 28: మధ్యప్రదేశ్, కర్నాటక మీదుగా దక్షిణ తమిళనాడు వరకూ అల్పపీడన ద్రోణి సోమవారం కూడా కొనసాగుతోందని విశాఖలోని తుపాను హెచ్చరికల కేంద్రం సోమవారం రాత్రి తెలిపింది. దీని ప్రభావం వల్ల రానున్న 24 గంటల్లో ఉత్తర కోస్తా జిల్లాల్లో అక్కడక్కడ వర్షం కురిసే అవకాశం ఉంది. సోమవారం రాష్ట్రంలో సాధారణ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని కేంద్రం తెలిపింది.