ఆంధ్రప్రదేశ్
రాజధానికి తొలి ఐపిఎస్
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Wednesday, 9 November 2016
గుంటూరు, నవంబర్ 8: రాజధాని ప్రాంతానికి తొలి ఐపిఎస్ అధికారి నియమితులయ్యారు. తుళ్లూరు పోలీసుస్టేషన్ స్థాయిని పెంచి ఇటీవలే సబ్ డివిజన్కు అప్గ్రేడ్ చేశారు. ఏఎస్పిగా కర్నాటక రాష్ట్రం ధార్వాడ్కు చెందిన విక్రాంత్ పాటిల్ను నియమిస్తూ మంగళవారం ఆదేశాలు జారీచేసింది. పాటిల్ 2012 బ్యాచ్కు చెందిన ఏపి క్యాడర్ ఐపిఎస్. బిఇ (ఎలక్ట్రానిక్స్)లో పట్ట్భద్రులైన పాటిల్ తల్లిదండ్రులు ఇరువురూ కర్నాటకలో ప్రభుత్వ ఉద్యోగులు. మంగళవారం ఆయన తుళ్లూరు ఎఎస్పీగా బాధ్యతలు స్వీకరించారు.