ఆంధ్రప్రదేశ్‌

తూ.గో కాంగ్రెస్ అధ్యక్షుడిగా పంతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 2: తూర్పు గోదావరి జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా పంతం వెంకటేశ్వరావు (నానాజి)ను ఎపిపిసిసి అధ్యక్షుడు ఎన్.రఘువీరారెడ్డి నియమించారు. జిల్లాలో పార్టీని బలోపేతం చేయడంతో పాటు ప్రజా సమస్యలపై ఎప్పటికప్పుడు పోరాటాలు చేయాలని రఘువీరా ఆయనకు సూచించారు.