ఆంధ్రప్రదేశ్‌

శ్రీవారి అన్నదానానికి కోటీ 30లక్షలు విరాళం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుమల, ఏప్రిల్ 1: టిటిడి నిర్వహిస్తున్న శ్రీవారి నిత్యాన్నదాన ట్రస్టుకు దుబాయ్‌కి చెందిన శైలేష్‌కుమార్ దాస్ రూ.కోటి 30లక్షలు శుక్రవారం విరాళంగా అందించారు. డోనార్స్ వింగ్ డిప్యూటీ ఇ ఒ రాజేంద్రకు ఇందుకు సంబంధించిన చెక్కును అందించారు.

చిత్రం శ్రీవారి నిత్యాన్నదాన ట్రస్టుకు రూ.కోటి 30లక్షలు విరాళంగా అందిస్తున్న దుబాయ్‌కి చెందిన భక్తుడు