ఆంధ్రప్రదేశ్‌

23 మంది ఎర్రకూలీలు అరెస్ట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రేణిగుంట, డిసెంబర్ 19: చిత్తూరు జిల్లా రేణిగుంట మండల పరిధిలో అక్రమంగా ఎర్రచందనం చెట్లు నరికేందుకు వెళ్తున్న తమిళ ఎర్రకూలీలు 23 మందిని అరెస్ట్‌చేసి వారు దాచిపెట్టిన ఎర్రచందనం దుంగలను అటవీశాఖ అధికారులు సోమవారం స్వాధీనం చేసుకున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు రేణిగుంట పోలీసులకు, టాస్క్ఫోర్స్ అధికారులు మండల పరిధిలో వెంకటాపురం, చైతన్యపురంలో తనిఖీలు చేయగా తమిళనాడుకు చెందిన 23 మంది ఎర్రకూలీలు పట్టుబడ్డారు.