ఆంధ్రప్రదేశ్‌

‘అమృత్’కు కేంద్రం చేయూత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 23:అమృత్ పథకం కింద ఆంధ్రప్రదేశ్‌లో పట్టణాల అభివృద్ధికి 2,890 కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టేందుకు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ ఆమోదం తెలిపింది. ఈ పథకంలో భాగంగా వచ్చే మూడేళ్లలో ఏపీతోపాటు దేశవ్యాప్తంగా ఉన్న 14 రాష్ట్రాలకు కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ పెట్టుబడులు పెట్టేందుకు అంగీకరించింది. దీనికి సంబంధించిన వివరాలను పట్టణాభివృద్ధి శాఖ శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ పెట్టుబడులను అమృత్ పట్టణాలలో వౌలిక వసతుల కల్పన, తాగునీటి సరఫరా, రవాణ రంగాల్లో పెట్టవచ్చుని అధికారులు వెల్లడించారు.