ఆంధ్రప్రదేశ్
రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు 9 తర్వాత నిర్వహించాలి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Tuesday, 21 February 2017
విజయవాడ, ఫిబ్రవరి 20: మార్చి 9న శాసన మండలి పట్ట్భద్రులు, ఉపాధ్యాయ నియోజకవర్గాలకు ఎన్నికలు జరగనున్నందున రాష్ట్ర బడ్జెట్ సమావేశాలను ఆ తర్వాత నిర్వహించేలా ఆదేశాలు జారీచేయాలని కోరుతూ సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పెనుమల్లి మధు సోమవారం రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారికి లేఖ రాశారు. మార్చి 8న రాష్ట్ర బడ్జెట్ను ప్రకటించేందుకు ప్రభుత్వం సన్నద్ధవౌతోందని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలోని మొత్తం 13 జిల్లాలకు గాను 9 జిల్లాల్లో ఈ ఎన్నికలు జరగబోతున్నాయని, కనుక రాష్ట్ర బడ్జెట్ ఈ ఎన్నికలను ప్రభావితం చేస్తుందని మధు లేఖలో వివరించారు.