ఆంధ్రప్రదేశ్‌

ముంపు గ్రామాల్లో ఎన్‌హెచ్‌ఆర్‌సిబృందం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పోలవరం, ఏప్రిల్ 11: పోలవరం ప్రాజెక్టు కారణంగా పశ్చిమ గోదావరి జిల్లాలో ముంపునకు గురవుతున్న గ్రామాల్లో జాతీయ మానవ హక్కుల సంఘం బృందం సోమవారం పర్యటించింది. అధికార్లు తమను ఇబ్బంది పెడుతున్నారని రామయ్యపేట, పైడిపాక, చేగొండిపల్లి, దేవరగొంది గ్రామ నిర్వాసితులు అధికారులు ఇబ్బంది పెడుతున్నారని ఆర్థిక వేత్త పెంటపాటి పుల్లారావు ద్వారా జాతీయ మానవ హక్కుల సంఘానికి చేసిన ఫి ర్యాదు మేరకు ఇద్దరు సభ్యుల బృందం పర్యటన జరిపింది. అసిస్టెంట్ రిజిస్ట్రార్ ఇంద్రజిత్‌కుమార్, డిప్యూటీ సూపరింటెండెంట్ రణభీర్‌సింగ్ రామయ్యపేట చేరుకుని, సర్పంచ్ వెంకాయమ్మతో మాట్లాడారు. తమ గ్రామాలకు విద్యుత్, నీటి సౌక ర్యం నిలుపు చేశారని, ఖాళీ చేయాలని పోలీసులతో ఒత్తిడి తెస్తున్నారన్నారు.