ఆంధ్రప్రదేశ్‌

విరిగిన రైలు పట్టా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆమదాలవలస, ఫిబ్రవరి 23: శ్రీకాకుళం జిల్లా పొందూరు రైల్వేస్టేషన్ సమీపంలోని మొదలవలస రైల్వేగేటు వద్ద గురువారం అప్‌లైన్‌లో ఉన్న రైలుట్రాక్ విరిగింది. ఈ విషయాన్ని రైల్వే సిబ్బంది సకాలంలో గుర్తించడంతో భారీ ప్రమాదం తప్పిందని రైల్వే అధికారులు తెలిపారు. దీంతో సుమారు మూడు గంటల పాటు రైళ్ల రాకపోకలు నిలిపివేసి మరమ్మతులు పూర్తి చేసి రైళ్ల రాకపోకలను పునరుద్ధరించారు. పెరుగుతున్న ఉష్ణోగ్రతల కారణంగా ట్రాక్ అక్కడక్కడ పగుళ్లు ఇవ్వడం సహజమేని, నిత్యం ఇంజినీరింగ్ సిబ్బంది పరిశీలిస్తున్నారని, అప్రమత్తం కావడం వల్లే ఈప్రమాదం తప్పిందని రైల్వే అధికారులు తెలిపారు.