ఆంధ్రప్రదేశ్‌

పిడుగుపాటుకు యువకుడి దుర్మరణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతపురం, మార్చి 14 : అనంతపురం జిల్లా బుక్కపట్నం మండలం పాముదుర్తి కొత్తకోట గ్రామంలో మంగళవారం కురిసిన వర్షానికి పిడుగుపడి జయచంద్ర (21) మృతి చెందాడు. ఆదిలక్ష్మి, నారాయణ, నర్సమ్మకు గాయాలయ్యాయి. వీరంతా కలిసి మంగళవారం చింతకాయలు తెంపేందుకు వెళ్లారు. ఆ సమయంలో వర్షం కురవడంతో చెట్టుకింద తలదాచుకున్నారు. ఒక్కసారిగా చెట్టుపై పిడుగు పడడంతో జయచంద్ర అక్కడికక్కడే మృతి చెందాడు. మిగతా వారు గాయపడ్డారు.