ఆంధ్రప్రదేశ్‌

హరిద్వార్‌లో సాధువుల సమావేశం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 14: హరిద్వార్ లేదా రుషీకేష్‌లో త్వరలో సాధువులు, పీఠాధిపతులు, మఠాధిపతులతో సమావేశం ఏర్పాటు చేయాలని విశాఖ శారదాపీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి, రామ్‌దేవ్‌బాబా సూత్రప్రాయంగా నిర్ణయించారు. స్వరూపానందేంద్ర, రామ్‌దేవ్‌బాబా రుషీకేష్‌లో మంగళవారం కలిసి ధార్మిక అంశాలపై చర్చించారు. సాధువుల సమావేశంపై అందరితో చర్చించి ఒక నిర్ణయం తీసుకోవాలని నిర్ణయించారు. గోహత్యలను నివారించేందుకు కేంద్రం ఒక చట్టాన్ని తీసుకువచ్చేందుకు వీలుగా ప్రధాని మోదీతో ఢిల్లీలో కలిసి చర్చించాలని ఈ సందర్భంగా వారు నిర్ణయించారు.